మండల పరిధిలోని చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకులో మూడు నెలలుగా వృద్ధులకు పింఛన్లు, రైతుల ధాన్యం, వ్యక్తిగత డబ్బులు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకు అందోళన చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ను కలిసి సమాధానం చెప్పా
జిల్లా లో వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అన్ని మండలాల్లో వరి కోతలు జోరందుకోవడంతో కొద్ది రోజుల నుంచి అధికారులు ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేశారు.
ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గం గుల కమలాకర్ తెలిపారు. ఇదే రోజు నిరుటితో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు స్పష్�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్క రోజు 31,112 బస్తాల ధాన్యం తీసుకురాగా క్వింటాకు రూ.2,453 ధర పలికింది.
వికారాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకున్నది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, కులకచర్ల తదితర మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను సేకరిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సం బంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని నిజామబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.