నారాయణపేట టౌన్, ఏప్రిల్ 13 : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో శనివారం ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి. 48 క్వింటాళ్ల పెసళ్లు విక్రయానికి రాగా, క్వింటా గరిష్ఠంగా రూ.8,957, కనిష్ఠంగా రూ.8,629 ధర పలికాయి. 16క్వింటాళ్ల వేరుశనగ వి క్రయానికి రాగా, క్వింటాకు రూ.5,905 ధర పలికింది. 105 క్వింటాళ్ల జొన్నలు విక్రయానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.4,816, కనిష్ఠంగా రూ.3,612, అలసందలు 15క్వింటాళ్లు రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ. 7,239, కనిష్ఠంగా రూ.4,712, హంస ధాన్యం 196 క్వింటాళ్లు రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ. 1,920, కనిష్ఠంగా రూ.1,640, సోనా ధాన్యం 2,319 క్విం టాళ్లు రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.2,589 కనిష్ఠం గా రూ.1,750, చింతపండు 131 క్వింటాళ్లు రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.6,429, కనిష్ఠంగా రూ.3 వేలు. చింతపండు బోటు 2క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ. 1,900, కనిష్ఠంగా రూ.1,700 ధర పలికినట్లు యార్డు సూపర్వైజర్ లక్ష్మణ్ తెలిపారు.
జడ్చర్ల, ఏప్రిల్ 13 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు శనివా రం జోరుగాసాగాయి. వేరుశనగకు అత్యధికంగా క్విం టా రూ.7,071ధర పలికింది. 782క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.7,071 ధ ర రాగా, కనిష్ఠంగా రూ.4,589, మధ్యస్తంగా రూ.6,7 86, ఆముదాలు 290క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ. 5,801, కందులు 6క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.9, 695, మొక్కజొన్న 1,950 క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.2,234, ఆర్ఎన్ఆర్ ధాన్యం 1,385 క్వింటాళ్ల్లు రాగా, గరిష్ఠంగా రూ.2,529, క్వింటా చింతగింజలు అమ్మకానికి రాగా, గరిష్ఠంగా రూ.2,509, సన్ప్లవర్ 28క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.3,930, పెబ్బర్లు 4 క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.6,119, మినుములు 12 క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.8,830, 48క్వింటాళ్ల జొన్నలు అమ్మకానికి రాగా, గరిష్ఠంగా రూ.5,1 60, పత్తి 3క్వింటాళ్లు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.6,995 ధర పలికింది.
దేవరకద్ర, ఏప్రిల్ 13 : దేవరకద్ర వ్యవసాయ మా ర్కెట్కు శనివారం ధాన్యంతో పాటు, కందులను రైతు లు తీసుకొచ్చారు. 5,944 క్వింటాళ్లు సోన ధాన్యం అ మ్మకానికి రాగా, గరిష్ఠంగా రూ.2,563 ధర పలికింది. అలాగే మూడు క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా, రూ.10,519 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.