మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మె
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్కు నవోదయ, సైనిక్ స్కూల్ మంజూరుకు �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ నెలకొల్పాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎస్కే ఉమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సిపిఐ ఎంఎల్ న్యూడె�
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కందుకూరి ప్రకాష్ రావు
అకాల వాన రైతన్నను వెంటాడుతున్నది. ఆరుగాలం కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నది. ఓ వైపు కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో కేంద్రాల్లోనే ధాన్యం రోజుల తరబడి మూలుగుతున్నది. తాజాగా మంగళవారం
తరుగు తీయకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు రైతు సంఘాలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపా
ఇది ఓ కౌలు రైతు గుండెకోత.. ఐదెకరాల్లో అప్పుసప్పు చేసి పండించిన 70 బస్తాలను మార్కెట్లో అమ్మకానికి తెచ్చిండు.. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2,320 ఉంటే.. ఆ కౌలు రైతు ధాన్యానికి కేవలం రూ.1,606 పలికింది.. రైతు గుండె రగిల�
ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలోని ది బెస్టు వ్యవసాయ మార్కెట్లలో మద్దులపల్లి ఒకటి. దీని నుంచి ప్రతి సంవత్సరం పుష్కలంగా ఆదాయం మార్కెట్ ఖజానాకు చేరుతున్నది. కానీ ఈ వ్యవసాయ మార్కెట్ ఏ హోదాలో ఉంది అన�
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
వ్యవసాయ మార్కెట్లోకి మిర్చి బస్తాలను అనుమతించాలని రైతులు ఆందోళనకు దిగారు. బయ్యారం, డోర్నకల్ సుదూర మండలాల నుంచి వచ్చిన రైతులు గురువారం రాత్రి మహబూబాబాద్ మార్కెట్ ఎదుట నిరసన తెలిపారు.
నర్సంపేట వ్యవసా య మార్కెట్కు మక్కలతో కళకళలాడింది. రైతులు భారీగా తీసుకురావడంతో మార్కెట్లో ఎటుచూసినా పచ్చని పరదా కప్పినట్లు కనిపించింది. అయితే రోజుల తరబడి అలాగే ఉండడంతో యార్డు మొత్తం మక్కలతో నిండిపోయి