ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్యార్డు పోటెత్తింది.
వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్కు మక్కలు పోటెత్తాయి. గతంతో పోల్చితే 10-15 రోజుల ముం దుగానే మక్కలు మార్కెట్కు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2
Niranjan Reddy | రైతులు తెచ్చిన పల్లీలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) డిమాండ్ చేశారు.
నేడు వ్యవసాయ మార్కెట్కు సెలవు
మహబూబ్నగర్ మార్కెట్ యార్డుకు మంగళవారం 27,035 బస్తాల వేరుశనగ బస్తాలు వచ్చాయి. అయితే వాటి విక్రయాలు ఆలస్యం కావడంతోపాటు సరుకు లిఫ్టింగ్ కూడా చేయలేదు. దీంతో గురువారం మార్కెట�
మార్కెట్లో ఉల్లిధరలు స్పల్పంగా తగ్గాయి. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందని రైతులు బుధవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్కు ఉల్లిని విక్రయించేందుకు భారీగా తీసుకువచ్చారు.
అకాల వర్షానికి మార్కెట్లోని ధాన్యం తడిచింది. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు మొత్తం 4,331 బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప గ్రామాలకు చెందిన రైతులు తీసుకొచ్చారు. అయితే మధ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనడానికి కనీసం వారం రోజులు పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వ్యాపారులు కాంటాలు ఆలస్యం చేయడంతో ఎటుచూసినా ధాన్యం కుప్ప�
ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పెరుగుదలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకుల పర్యటన ప్రభావం స్పష్టంగా కనపడింది. ఈ నెల 22వ తేదీన శుక్రవారం మాజీ మంత్రి టీ హరీశ్రావు మాజీ మంత్రులు గంగు�
కష్టనష్టాలను ఓ ర్చుకొని అరకొరగా చేతికొచ్చిన పంటలను అ మ్ముకుందామంటే దళారులు నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడమే తప్పా ఆచరణలో కొనుగోళ్లు ఎక్కడా లేకపోవడ�
కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు రైతులు శనివారం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. మార్కెట్లో వేబ్రిడ్జి ఉన్నప్పటికీ ప్రైవేటు వేబ్రిడ్జి వద్దకు పంపించి
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి �
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ సీపీఎం అన�
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా గద్వాల వ్యవసాయ మార్కెట్ పరిస్థితి నెలకొన్నది. మార్కెట్ ఆదాయం ఘనంగా ఉన్నా వసతులు చూస్తే శూన్యం. టార్గెట్కు మించి ఆదాయం సమకూరుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మార్కెట్ �