రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నా రు. శనివారం కృష్ణ మండలం మారుతీనగర్ వద్ద కర్ణాటక బార్డర్లో ఏర్పాటు చేసిన వ్య�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తి యార్డుకు రెండో రోజు మంగళవారం సైతం పత్తి పోటెత్తింది. జిల్లా రైతాంగంతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి రైతులు సుమారు 20 �
పత్తి రైతులు పంటలను అమ్ముకోవడంలో ఎలాంటి జా ప్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో వ్యవసాయ మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో పత్తి రైతుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలు ప్రారంభించినట్టు వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో (Warangal agricultural market)పత్తి ధర తగ్గిందని రైతులు ఆందోళనకు(Concern) దిగారు. మార్కెట్లోని ఖరీదుదారులు పత్తికి తక్కువ ధర నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ దుస్థితి. భౌగోళికంగా రైతులకు అనుగుణంగా, జాతీయ రహదారుల కూడలిగా, కావాల్సిన కోల్డ్ స్టోరేజీలు, జిన్ని
ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారులు ఆర్డీ(రేట్ డిఫరెన్స్) దందాకు తెరలేపినట్లు ప్రచారం జోరుగా జరుగుతున్నది. అసలే అన్సీజన్ కావడంతో నీకింత& నాకింత అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఖరీదుదారుల సిండ�
ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. దే వరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ధరలు విపరీతంగా పెరిగాయి. మండలంలోని వివిధ గ్రామా ల శివారుల్లో సాగైన ఉల్లిని రైతులు మార్కెట్కు తీసు కొచ్చారు. దాదాపు 16 క్వింట�
ఖరీదు వ్యాపారులు ఆన్లైన్ ద్వారా ఎగుమతుల పర్మిట్ పొందేందుకు ప్రతి నెల 10వ తేదీలోగా పర్చెస్ రిటర్న్స్ను మార్కెట్ కమిటీ కార్యాలయంలో అందజేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జీ లక్ష్మీబాయి సూచి
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో శనివారం డిజిటల్ ధరల పట్టికను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,090 ఉండగా, బీఎల్టీ రకం (డైరెక్ట్) క్వింటాల్కు రూ.2,775 పలికాయి.
మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానిక