మద్యానికి బానిసై తాగిన మైకంలో కన్నతల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించిన కుమారుడిని కన్న తండ్రి కొట్టి చంపిన ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల పోలీసుల కథనం ప్ర�
Son Murder | నవమాసాలు కని పెంచిన తల్లి పట్ల ఓ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి తన కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు.
ఎక్కడ పోయినా పాలమూరు బిడ్డను నల్లమల నుంచి వచ్చాను నాకు ఆ బాధ తెలుసు ఈ బాధ తెలుసు అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారని..
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు
KTR | బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో.. వారికి వారే తెలుసుకోలేని పరి�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్�
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) వ్యాప్తంగా వాన దంచికొడుతున్నది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Curry puff | ఓ మహిళ బేకరీకి వెళ్లి కర్రీపఫ్ తీసుకొని తింటుండగా అందులో పాముపిల్ల ప్రత్యక్షమైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం స్థ
మహబూబ్నగగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భూ దందాలు, సెటిల్మెంట్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఒకరు ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు తనను ఇంటికి పిలిపించి
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జడ్చర్లలో (Jadcherla) ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఫ్లైవాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ స�
కొల్లాపూర్, జూన్ 17 : విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన నరసింహ (52) కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి (Dureddy Raghuvardhan Reddy) పరామర్శించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని బొవెలకుంట రహదారి పక్కన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Jadcherla | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్య క్రమంలో భాగంగా వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైత
Formation Day | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం జడ్చర్లలో జాతీయ పతాకం తో పాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.