Telangana | జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల �
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై భూరెడ్డిపల్లి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంతో బస్సుకు మంట
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లి కాలనీకి చెందిన ఓ కుటుంబం అమెరికాలోని జాక్సన్ కౌంటీలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో పెరుగుతున్న సీతా అశోక జాతికి చెందిన అరుదైన మొక్క.. సోమవారం ఎంచక్కా విరబూసింది.
స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జడ్చర్లలో నిర్వహించిన అండర్-14 బా లుర విభాగం 67వ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నర్గా రంగారెడ్డి, తృతీయ స్థానంలో మహబూబ్నగర్ జట�
క్రీడాస్ఫూర్తితో పోటీ ల్లో పాల్గొని ప్రతిభ చాటాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో అండర్-14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలుర క్రికెట్ పో టీలను ఎంపీ ప్రారంభించి క్ర�
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. న్యాక్ బృందం చైర్మన్, కర్ణాటక హసన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ తారనాథ్ నేతృత్వంలో సభ్యులు �
కొత్తగా ఎన్నికైన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలు కోటలు దాటాయి.. కానీ, చే తలే గడప కూడా దాటడం లేదు.. ‘నా జడ్జర్ల నియోజకవర్గంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బెల్టుషాపులు నడవద్దు.. ఎక్కడ షాపులు నడిచినా..
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21, 22వ తే దీల్లో న్యాక్బృందం పర్యటించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ - నాగ్పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున�
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో మళ్లీ ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ధరలు పెరిగాయి. మంగళవారం క్వింటా రూ.3,331 పలుకగా బుధవారం క్వింటా రూ.3,539 ధర పలికింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి అత్�
జడ్చర్ల పట్టణంలో ఆదివారం జరిగిన సౌత్జోన్ కరాటే టోర్నీలో జిల్లా కేంద్రంలోని కింగ్ షోటోకాన్ విద్యార్థులు మల్లేశ్, అవేజ్, మరియాబేగం,సాబీర్పాషా పతకాలు సాధించారు.
Former Minister Lakxmareddy | ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల(Jadcherla) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని, ఎవరు కూడా అధైర్య పడవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Former Minister Lakxmareddy) అన్నారు. గురువారం లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేస�