May Day celebrations | బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన మేడే వేడుకల్లో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక, కర్షక, శ్రామికులకు మే డే శుభాక�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు �
హైడ్రా పనితీరుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని, ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని.. మరోవైపు వాటిపై చర్�
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని ఉదండాపూర్ భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు ప్రాజెక్టు పర�
Bikshatana | గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామస్తులు రిజర్వాయర్ కట్టపై నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా ఆందోళన ఉధృతం చేశారు. ఇవాళ గ్రామ
సీఎల్పీ భేటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హల్చల్ చేశారు. రహస్యంగా సమావేశమైన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అనిరుధ్రెడ్డి కూడా ఒకరు. సీఎల్పీ సమావేశానికి ఆయన కొన్ని పత్రాలు పట్టుకొనిరావడం హాట్�
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్�
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్లో ఫార్మా కంపెనీలకు కొంతమంది ప్రభుత్వ ఉచిత విద్యుత్తో పాటు కనెక్షన్లు పొంది అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు లోకాయుక్త విచారణలో తేలింది. మంగళవారం జడ్చర్ల పోలేపల�
హైదరాబాద్కు సమీపంలోని జడ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్లాంట్ను ప్రారంభించినట్లు పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మార్కెట్లలో అధిక నాణ్యత కలిగిన టై�
Telangana | జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల �
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై భూరెడ్డిపల్లి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంతో బస్సుకు మంట
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లి కాలనీకి చెందిన ఓ కుటుంబం అమెరికాలోని జాక్సన్ కౌంటీలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.