జడ్చర్ల పట్టణంలో ఆదివారం జరిగిన సౌత్జోన్ కరాటే టోర్నీలో జిల్లా కేంద్రంలోని కింగ్ షోటోకాన్ విద్యార్థులు మల్లేశ్, అవేజ్, మరియాబేగం,సాబీర్పాషా పతకాలు సాధించారు.
Former Minister Lakxmareddy | ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల(Jadcherla) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని, ఎవరు కూడా అధైర్య పడవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Former Minister Lakxmareddy) అన్నారు. గురువారం లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేస�
ఓ కేసు విషయంలో జడ్చర్ల కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు జడ్చర్ల సీఐకి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది.
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ముగియడంతో జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీ ల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. నవంబర్ 30వ తేదీన జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఈనెల 3వ త
పేద ప్రజల కో సం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చే స్తున్న బీఆర్ఎస్కు మద్దతు పలికి మరోసారి గెలిపించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కూ తురు స్ఫూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా మున�
మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (Erra Shekar) కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర
గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతర
తెలంగాణ ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ రాకతో జడ్చర్ల పులకించింది. జడ్చర్ల పట్టణంలో ఎటుచూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం అన్న తేడా లేకు
Jadcherla | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జడ్చర్లలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జడ్చర్ల గులాబీవనంగా మారింది. సీఎం కే�
CM KCR | తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెల�
CM KCR | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పాలుగారే జిల్లాగా పాలమూరు తయారవుతుందని, లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్లుగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎ�
CM KCR | ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటి కరువును తలుచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మనషులే కాదు.. మహబూబ్నగర్ చెట్లు కూడా బక్క పడిపోయాయని బాధ పడ్డామని కేసీఆర్ గుర్తు చేశా�
CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్�
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జడ్చర్ల నియోజకవర్గం నేడు ప్రగతికి ఖిల్లాగా మారింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిధుల వరద పారించారు. రూ.కోట్ల తో ప