గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతర
తెలంగాణ ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ రాకతో జడ్చర్ల పులకించింది. జడ్చర్ల పట్టణంలో ఎటుచూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం అన్న తేడా లేకు
Jadcherla | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జడ్చర్లలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జడ్చర్ల గులాబీవనంగా మారింది. సీఎం కే�
CM KCR | తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెల�
CM KCR | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పాలుగారే జిల్లాగా పాలమూరు తయారవుతుందని, లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్లుగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎ�
CM KCR | ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటి కరువును తలుచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మనషులే కాదు.. మహబూబ్నగర్ చెట్లు కూడా బక్క పడిపోయాయని బాధ పడ్డామని కేసీఆర్ గుర్తు చేశా�
CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్�
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జడ్చర్ల నియోజకవర్గం నేడు ప్రగతికి ఖిల్లాగా మారింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిధుల వరద పారించారు. రూ.కోట్ల తో ప
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటగా ఈనెల 18వ తేదీన జడ్చర్లలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు అన్ని విధాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ సభాస్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 18వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’కు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నార�
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రు గ్యారంటీల మాటున మోసం చేసేందుకు వస్తున్నార ని, వారితో అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్హాల్లో గుర
ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ జడ్చర్లకు రానున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందుకుగానూ మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బహిరంగ సభా స్థ లాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ జడ�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు (School Bus) బోల్తా (Overturn) పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని కావేరమ్మపేట వద్ద నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా