ఆది త్య ఎల్-1 రూపకల్పనలో జడ్చర్లకు చెందిన నీల ప్రదీప్కుమార్ భాగస్వామి అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ప్రదీప్కుమార్ జర్మనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించినా, దేశానికి సేవలందించాలని
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని ఓ కాలువలో సోమవారం అరుదైన చేప లభ్యమైంది. అరమీటర్ పొడవుతో ఉన్న ఈ చేప దక్షిణ అమెరికా ప్రాంతం సంతతికి చెందినదని జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు డ�
Jadcherla | ఇప్పటి వరకు ఏదైనా కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పోలీస్ స్టేషన్లోని లాకప్ ఉంటారు. కానీ.. ఈ పోలీస్స్టేషన్ లాకప్లో ఓ కోడిపుంజు కూతూ కనిపించింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోల�
ఎన్హెచ్-44పై పొట్టులోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామం వద్ద చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జాతీయరహదారిపై జడ్�
జడ్చర్ల ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్
Minister KTR | కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ రూ.200 పెన్షన్, 3 గంటల కరెంటు వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట
Minister KTR | కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 సంవత్సరాల్లో రాష్ట్రంలో సక్రమంగా పని చేస్తే ఈ సమస్యలెందుకుంటయ్.. ఈ యాత్రలెందంటూ ఆ పార్టీ నేతలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాలకన్నా ప్రమాదకరంగా తయారయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. చెడగొట్టు వానలు పడితే పంట ఖరాబ్ ఎట్ల అయితదో.. ఈ కాంగ్రెస్, బీజేపీ మా�
MLA Laxma Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్మెయిలర్ అని విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడక
కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. జడ్చ
రాష్ట్రంలో అభివృద్ధిని చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద మంగళవారం బీఆర్ఎస్
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందం చైర్మన్ డాక్టర్ రిచాచోప్రా నేతృత్వంలో సభ్యులు డాక్టర్ కైలాశ్అగర్వాల్, ఆంటోనీరాజ్ పర్యటించార�