జడ్చర్ల: ప్రతి గ్రామపంచాయతీలో అందరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని గొల్లపల్లిలో పల్లె ప్రకృతివనంతో పాటు గ�
జడ్చర్ల: బాదేపల్లి పత్తి మార్కెట్యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లను మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారం భించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, చెత్తా చ�
జడ్చర్ల: ఆరెకటికెల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్.సి. లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్స్లో జడ్చర్ల నియోజకవర్గ స్థాయి ఆరెకటికెల స�
Heavy rain in Jadcherla .. man died drowned in nala | జడ్చర్ల పట్టణంలో సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని
బాలానగర్: తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహ్మద్అలీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం విద్య�
బాలానగర్: ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని, సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబా ద్లోని తెలంగాణ భవన్లో మండలంలోని నేరళ్లపల్ల
బాలానగర్: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా
బాలానగర్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని, వాటికి ఆకర్షితులయ్యే అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం హైదారాబాద్�
జడ్చర్ల: పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్యా ణలక్ష్మి, షాదీముభారక్ పథకాలను అమలు చేయిస్తున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర�
ప్రతిపక్షాలు దిగజారుడు, చిల్లర రాజకీయాలు మానుకోవాలి రైతులకు 24గంటల విద్యుత్ ఇవ్వకపోవడం మీ చేతగాని తనానికి నిదర్శనం మీ హయాంలో ఏగ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉండేది ఎమ్మెల్యే సమక్షంలో 200మంది టీఆర్ఎ�
మిడ్జిల్: గొంతులో మిర్చి బజ్జి ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేముల గ్రామంలో భుధవారం జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం హైదరాబాద్లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామాని�
నవాబ్పేట: రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామ రైతుబంధు అధ్యక్షుడు సంజీవరెడ్డి ఇం
బాలానగర్: మత్య్సకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 90 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్�
జడ్చర్ల టౌన్: మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లోని అన్ని కూడళ్లలో ప్రకృతి రమణీయతను పెంచేలా ల్యాండ్ స్కేప్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ చెప్పారు. మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంల�