జడ్చర్ల : సామాజిక మార్పు కోసమే దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యేలక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల చంద్రగార్డెన్లో దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సుల్లో ఎమ్మెల్యే ముఖ్య అతి�
మహబూబ్నగర్ : తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.. పాలమూరు
Gachibowli | గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో జడ్చర్లలోని పాతబజార్ కు చెందిన ఎం మానస(19) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కూతురు మరణ వార్త విన్న తండ్రి షాక్కు గురయ్యాడు. ఐదేండ్ల క్రితం భార్యను కోల్పోయాను..
Mahabubnagar | జిల్లాలోని జడ్చర్ల మండలం ఎక్కువాయపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ శనివారం ఉదయం గొడవపడ్డారు. తీవ్ర మనస్తాపాన�
జడ్చర్ల: ప్రతి గ్రామపంచాయతీలో అందరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని గొల్లపల్లిలో పల్లె ప్రకృతివనంతో పాటు గ�
జడ్చర్ల: బాదేపల్లి పత్తి మార్కెట్యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లను మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారం భించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, చెత్తా చ�
జడ్చర్ల: ఆరెకటికెల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్.సి. లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్స్లో జడ్చర్ల నియోజకవర్గ స్థాయి ఆరెకటికెల స�
Heavy rain in Jadcherla .. man died drowned in nala | జడ్చర్ల పట్టణంలో సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని
బాలానగర్: తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహ్మద్అలీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం విద్య�
బాలానగర్: ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని, సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబా ద్లోని తెలంగాణ భవన్లో మండలంలోని నేరళ్లపల్ల
బాలానగర్: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా
బాలానగర్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని, వాటికి ఆకర్షితులయ్యే అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం హైదారాబాద్�
జడ్చర్ల: పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్యా ణలక్ష్మి, షాదీముభారక్ పథకాలను అమలు చేయిస్తున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర�
ప్రతిపక్షాలు దిగజారుడు, చిల్లర రాజకీయాలు మానుకోవాలి రైతులకు 24గంటల విద్యుత్ ఇవ్వకపోవడం మీ చేతగాని తనానికి నిదర్శనం మీ హయాంలో ఏగ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉండేది ఎమ్మెల్యే సమక్షంలో 200మంది టీఆర్ఎ�