మిడ్జిల్: గొంతులో మిర్చి బజ్జి ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేముల గ్రామంలో భుధవారం జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం హైదరాబాద్లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామాని�
నవాబ్పేట: రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామ రైతుబంధు అధ్యక్షుడు సంజీవరెడ్డి ఇం
బాలానగర్: మత్య్సకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 90 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్�
జడ్చర్ల టౌన్: మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లోని అన్ని కూడళ్లలో ప్రకృతి రమణీయతను పెంచేలా ల్యాండ్ స్కేప్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ చెప్పారు. మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంల�
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
మహబూబ్నగర్ : సోమవారం నాడు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం
మహబూబ్నగర్ : పోలేపల్లి ఐటీ సెజ్ కోసం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో కృషి చేశారని, ఐటీ సెజ్తో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో బుధవారం పలు అభివృద్ధి పన�
జడ్చర్ల| జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, కావెరమ్మపేట ను�
మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు
జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లల్లో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 60 తులాల బంగారం, కిలోకు పైగా వెండి, రూ.5.20 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని ప్రధ�