బాలానగర్: తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహ్మద్అలీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం విద్యార్థులు మం చిగా చదుకొని భవిష్యత్ తీర్చుదిద్దుకోవాలని సూచించారు. అంతకుముందు ల్యాబెరీని పరిశీలించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు జమీర్పాష, ముస్లింలు పాల్గొన్నారు.