కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. జడ్చ
రాష్ట్రంలో అభివృద్ధిని చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద మంగళవారం బీఆర్ఎస్
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందం చైర్మన్ డాక్టర్ రిచాచోప్రా నేతృత్వంలో సభ్యులు డాక్టర్ కైలాశ్అగర్వాల్, ఆంటోనీరాజ్ పర్యటించార�
క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే త్వరగా నయమవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డా క్టర్ లక్షారెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మ హిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎన్ఆర్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో జ�
Jadcherla | వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు దగ్గరుండి సపర్యలు చేయాల్సిన కన్నకొడుకే.. ఆస్తికోసం ఆ వృద్ధ దంపతులను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ఇంటికి తాళం వేసి బయట కు వెళ్లగొట్టాడు.
రాష్ట్రమంతటా అభివృద్ధి విస్తరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో వాటర్ హీటర్ల తయారీ కేంద్రం మొదలైంది. దీంతో 500 మందికి ఉద్�
Hindware JV | హింద్వేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్, గ్రూపే అట్లాంటిక్ కంపెనీ కలిసి జడ్చర్లలో గీసర్ల తయారీ ప్లాంట్ను ప్రారంభించాయి. ఈ ప్లాంట్లో రూ. 210 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆరు లక్షల
‘తెలంగాణలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. మాకిది కేవలం ఓ ఉత్పాదక కేంద్రమే కాదు అంతకంటే ఎక్కువ. నిజంగా బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్కు ఇదో మైలురాయిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వివిధ దే
మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సమాజంలో బాధితులకు అండగా ఉంటూ, వారు స్వేచ్ఛగా జీవించేందుకు తీసుకొచ్చిన చట్టాల అమలులో పోలీసు అధికారుల �
ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపుబాధితుల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అర్హుల జాబితాపై బుధవారం ఉదండాపూర్ గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణకు భూసేకరణ అదనపు కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్కుమార్ హా
RTC Bus | జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
పల్లె, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనులు జరు�
గ్రామీణ ప్రాంతాలు, జాతరలు టార్గెట్గా చేసుకొని రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులను లాక్కెళ్తున్న దొంగల మూఠాను పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. జడ్చర్ల పోలీసుస్టేషన్