శిథిలావస్థకు చేరిన భవనాలు.. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడిన సర్కారు బడులు ప్రస్తుతం కార్పొరేట్కు దీటుగా మారాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మన ఊరు - మన బడి, మన బస్తీ- మనబడి కార్�
బీఆర్ఎస్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’తో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలను
రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్పులు తెచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా మెరుగైన విద్య, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భవిష్యత్లో విద్యార్థులు �
ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచి విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తున్నది. ఇన్నాళ్లు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారికి అన్న
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏడాదిలో రెండుసార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది. ప్రారంభంలో 50 శాతం, మిగతా 50 శాతం నిధులను విద్యా సంవత్సరం మధ్�
హరితహారంలో నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న మొక్కలు నేడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. గత ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలను సంరక్షించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు.
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడంతో సర్కార్ స్కూళ్లకు క్రేజ్ పెరిగింది. బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో పాఠశాలలు పునఃప్రారంభమైన 20 రోజుల్లోనే చాలా పాఠశాలల్లో ప్ర
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ సర్కారు. అందులో చదివే విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఓ వైపు ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో సకల సౌకర్యాలు కల్పిస్తూనే, మరోవైపు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చేలా ప్రభుత్వ ప్రా�
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామాల నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు గతంలో 5వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం పదో తరగతి వరకు ఉచితంగా బస
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఇప్పటికే మొదటి దశ ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బడుల్లో మౌలిక వసతులు కల్ప�
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�