ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏడాదిలో రెండుసార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది. ప్రారంభంలో 50 శాతం, మిగతా 50 శాతం నిధులను విద్యా సంవత్సరం మధ్�
హరితహారంలో నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న మొక్కలు నేడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. గత ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలను సంరక్షించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు.
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడంతో సర్కార్ స్కూళ్లకు క్రేజ్ పెరిగింది. బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో పాఠశాలలు పునఃప్రారంభమైన 20 రోజుల్లోనే చాలా పాఠశాలల్లో ప్ర
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ సర్కారు. అందులో చదివే విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఓ వైపు ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో సకల సౌకర్యాలు కల్పిస్తూనే, మరోవైపు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చేలా ప్రభుత్వ ప్రా�
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామాల నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు గతంలో 5వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం పదో తరగతి వరకు ఉచితంగా బస
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఇప్పటికే మొదటి దశ ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బడుల్లో మౌలిక వసతులు కల్ప�
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా మన ఊరు-మన బడిలో కొత్త పాఠశాలలను నిర్మిస్తు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బ�
బీఆర్ఎస్సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర�
Minister KTR | రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిని నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు నెలక�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యాదినోత్సవం నిర్వహించనున్నది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతోపాటు, బడుల ప్రారంభం, పుస్తకాల పంపిణీ వంటివి చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 విద్య�
జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఫక్తు వ్యాపార ధోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షగా మారుతున్నది.
మన ఊరు -మనబడి కార్యక్రమం ఎంతో బాగుందని, ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కేంద్ర ప్రభుత్వ బృందం ప్రశంసించింది. పబ్లిక్ రీడింగ్ లైబ్రరీలు ఏర్పాటు ఆకట్టుకున్నాయని తెలిపింది. జిల్లాలో�