సర్కారు బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. మన ఊరు -మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రవేశ పెడుతున్నది.
పాఠశాల విద్యలో డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ బడుల్లో ఆగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) ల్యాబ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్గా
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా రెండు జతల యూనిఫాంను పంపిణీ చేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి (జూన్ 12వ తేదీ) యూనిఫాంను విద్యార్థులకు అందించే విధంగా వి�
Model School | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 నుంచి 10వ తరగత�
ఈ ఫొటోలు చూశారా..? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.. ఇది బస్టాప్ అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇవి అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు. విద్యార�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మనబడి’ కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక, కనీస సదుపాయాలు, వసతు లు సమకూరుతున్నాయి.
Summer Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు( Schools ) ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు( Summer Holidays ) ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాల
Minister Puvvada Ajay Kumar | ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప�
GHMC | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, పెద్దలపై వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.
Mana Ooru Mana Badi | మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
మన ఊరి బడి ముస్తాబయ్యింది. అన్ని హంగులు దిద్దుకొని కొత్త రంగులు వేసుకొని సరికొత్త రూపాన్ని సంతరించుకొన్నది. విద్యారంగం కొత్త పుంతలు తొక్కాలని, పేద సాదలు మంచి విద్యనభ్యసించాలని, నాపల్లె సీమల పిల్లలు కూడా
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ‘మనఊరు - మనబడి’ కార్యక్రమంలో భాగంగా రూ. వందల కోట్లతో ఆధునీకరించిన సర్కారు బడులు నేడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నిన్న మొన్నటి
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలు బడులు నేడు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో ముస్�