ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా మన ఊరు-మన బడిలో కొత్త పాఠశాలలను నిర్మిస్తు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బ�
బీఆర్ఎస్సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర�
Minister KTR | రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిని నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు నెలక�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యాదినోత్సవం నిర్వహించనున్నది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతోపాటు, బడుల ప్రారంభం, పుస్తకాల పంపిణీ వంటివి చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 విద్య�
జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఫక్తు వ్యాపార ధోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షగా మారుతున్నది.
మన ఊరు -మనబడి కార్యక్రమం ఎంతో బాగుందని, ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కేంద్ర ప్రభుత్వ బృందం ప్రశంసించింది. పబ్లిక్ రీడింగ్ లైబ్రరీలు ఏర్పాటు ఆకట్టుకున్నాయని తెలిపింది. జిల్లాలో�
వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరింది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు మోగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.
గిరిజన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మెరికల్లా తీర్చిదిద్దుతున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2,326 విద్యాలయాల ద్వారా 2.32 లక్షల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో (Govt schools) పనిచేసే ఉపాధ్యాయులకు అస్సాం (Assam) ప్రభుత్వం డ్రెస్ కోడ్ (Dress code) తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు (Teachers) టీ షర్ట్స్ (T-shirts), జీన్స్ (Jeans), లెగ్గింగ్స్ (Leggings) వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోట�
సర్కారు బడుల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (ఎస్ఎంసీ) గడువును ప్రభుత్వం జూన్ 1 నుంచి నవంబర్ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. కమిటీల గడువ
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్ల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరిచిన రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల�