పాఠశాలలు పునఃప్రారంభయ్యే జూన్ 12నే విద్యార్థులకు రెండుజతల యూనిఫాంలు ఇవ్వాలి. ఇది విద్యాశాఖ అధికారుల ఆదేశాలు. కానీ అధికారుల అలసత్వం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఒక జత యూనిఫాం మాత్రమే అందజేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు ప్రారంభమవుతాయని పేర్కొన్నది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి తాజా పనివేళలు అమల్లో ఉంటాయని ఎస్సీఈఆర్టీ �
‘రాష్ట్రంలో ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి. కానీ, ఎవరూ సరిగా విధులు నిర్వర్తించడంలేదని నాకు తెలుసు. పాలనను గాడిన పెట్టాల్సిన అవసరముంది. అన్నిప్రభుత్వశాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం (ఎఫ్
రాష్ట్రంలోని బడులకు వేసవి సెలవులొచ్చేశాయి. మంగళవారం బడులకు ఆఖరు పనిదినం కాగా, బుధవారం నుంచి వేసవి సెలవులిచ్చారు. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు బడులకు సెలవులుగా పాటించనుండగా, జూన్ 12న పాఠశాలలు తిరిగి పునఃప్రార
ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గురువారం విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తమను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో కలిసి మంచిర్యాల బస్టాండ్కు చేరుకోగా.. ఆ ప్రాంతం కిక్కిర�
సర్కారు బడులు, బడ్జెట్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్ల పేరుతో విద్యలోకి చొరబడిన అంతరాలను తొలగించాలని తెలంగాణ పౌరస్పందన వేదిక కోరింది. రాష్ట్రంలో ఉచితంగా చదువు చెప్పే బడులతోపాటు రూ. 20 వేల ఉంచి రూ.6 లక్షల ఫీజ
ప్రభుత్వ బడులకు మహర్దశ పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర వసతులు, శిథిల భవనాల్లో చదువులు సాగాయి. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నది. భవనాలక
శిథిలావస్థకు చేరిన భవనాలు.. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడిన సర్కారు బడులు ప్రస్తుతం కార్పొరేట్కు దీటుగా మారాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మన ఊరు - మన బడి, మన బస్తీ- మనబడి కార్�
బీఆర్ఎస్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’తో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలను
రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్పులు తెచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా మెరుగైన విద్య, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భవిష్యత్లో విద్యార్థులు �
ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచి విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తున్నది. ఇన్నాళ్లు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారికి అన్న