భవిష్యత్తు మొత్తం డిజిటల్ రంగానిదే. ప్రపంచం కాదు, విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయి, మనిషి అరచేతిలోనే విశ్వమంతా అమరిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి కాలంలో రాష్ట్రంలోని చిన్నారులను సాంకేతికరంగ నిపుణ
MLC Kavitha | తెలంగాణలో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోవాల్నా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలు
కరకు మాటలు, అనుచిత చేతలతో తరచుగా వివాదాస్పదం అవుతున్న సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన తీరును బయటపెట్టుకున్నారు. ప్రైవేటు టీచర్లకు చదువు, అనుభవం లేవని అన్నారు.
కొత్త టీచర్ల రాకతో సర్కారు బడుల్లో కొంతైనా కొరత తీరుతుందని ఆశిస్తున్న తరుణంలో అంతకుమించి రిటైర్మెంట్లు జరుగనుండడం నిరాశకు గురిచేస్తున్నది. తాజా గణాంకాలను చూస్తే.. కొద్ది నెలల్లోనే ఉమ్మడి జిల్లాలోని ప
Dasara Holidays | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు బుధవారం నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చారు.
26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
Free Power To Govt Schools | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్య�
గురుకుల విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘గురుకులాలా.. మృత్యు వలయాల’.. అ
టెన్త్లో ఉత్తమ ఫలితాలు రాబట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడూ కృషిచేయాలని, విద్యార్థులను తగిన విధంగా సన్నద్ధం చేయాలని సూచించారు.
పై చిత్రంలో ఉన్నది తిర్యాణి మండలం చింతలమాదర (మందగూడ)లోని ఐటీడీఏ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల. ఇందులో దాదాపు 22 మంది ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం విస్తరించి ఉన్న నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది.
నిన్నమొన్నటిదాకా దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు, ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయంతో వణికిపోతున్నాయి. ఓ వైపు ఫుడ్పాయిజన్, మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యల వరుస ఘటనలతో బెంబేలెత్తుతున�