ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే అల్యూమినియం గిన్నెలతో ప్రమాదం పొంచి ఉన్నది. ఏండ్లుగా ఆ పాత్రలను వాడుతుండడంతో అవి విషతుల్యమయ్యే ముప్పు కనిపిస్తున్నది. మూడునాలుగేండ్లకు ఒకసారైనా వ�
రాష్ట్రంలోని 91శాతం సర్కారు స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. 9శాతం స్కూళ్లు మాత్రమే ఆ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 30,023 సర్కారు స్కూళ్లు ఉండగా, కేవలం 2,772(9.23శాతం) మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలను సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పేద పిల్లల అర్ధాకలి చదువులకు స్వస్తి పలుకాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మధ్యాహ్న భోజనం పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ముందు నుంచీ నిర్వాహకులకు బిల�
‘బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా మేం విద్యాలయాల సందర్శనకు వెళ్తుంటే అడ్డుకుంటున్నరు. అనుమతి లేదని వెళ్లగొడుతున్నరు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే తాము వెళ్లకుండా గేట్లకు తాళాలు ఎందుకు వేస్త�
రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందజేసే ప్రభ�
స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుని దవాఖానల పాలవుతుంటే ఎలా? వారంలో మూడుసార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి? అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. �
భవిష్యత్తు మొత్తం డిజిటల్ రంగానిదే. ప్రపంచం కాదు, విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయి, మనిషి అరచేతిలోనే విశ్వమంతా అమరిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి కాలంలో రాష్ట్రంలోని చిన్నారులను సాంకేతికరంగ నిపుణ
MLC Kavitha | తెలంగాణలో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోవాల్నా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలు
కరకు మాటలు, అనుచిత చేతలతో తరచుగా వివాదాస్పదం అవుతున్న సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన తీరును బయటపెట్టుకున్నారు. ప్రైవేటు టీచర్లకు చదువు, అనుభవం లేవని అన్నారు.
కొత్త టీచర్ల రాకతో సర్కారు బడుల్లో కొంతైనా కొరత తీరుతుందని ఆశిస్తున్న తరుణంలో అంతకుమించి రిటైర్మెంట్లు జరుగనుండడం నిరాశకు గురిచేస్తున్నది. తాజా గణాంకాలను చూస్తే.. కొద్ది నెలల్లోనే ఉమ్మడి జిల్లాలోని ప
Dasara Holidays | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు బుధవారం నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చారు.
26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.