ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అంతా కృషి చేయాలని హెచ్ఎం నర్సిరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించ�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జి.జయరాజు అన్నారు. మండల పరిధిలోని సూర్యతండాలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను
Telangana | రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు రెండో శనివారం(ఏప్రిల్ 12). సాధారణంగా రెండో శనివారం నాడు స్కూళ్లకు హాలిడే. కానీ రేపు వర్కింగ్ డేగా ప్రభుత్వం నిర్ణయించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంఈఓ రమేశ్, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఒకప్పుడు మన చదువులన్నీ ప్రభుత్వ బళ్లలోనే సాగిపోయాయి. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు కూడా చాలావరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే! అయితే, ప్రస్తుతం ప్రైవేటు బడులు రాజ్యమేలుతున్నాయి. పిల్లలకు మంచి �
AI Teaching | శివ్వంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ డీఈఓ రాధాకిషన్ ఆకస్మికంగా సందర్శించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) విద్యాబోధన తీరుపై ఎంఈఓ బుచ్యానాయక్ తో కలిసి పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్ల ధరలపై విద్యాశాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచలేదని ఏజెన్సీలు మండిపడుతున్నాయి.
AI course | నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (Artificial Intelligence - AI) కోర్సును బోధించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా విద్యా�
పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును, మధ్యాహ్న భోజన వర్కర్స్ కు బిల్లుల చెల్లింపులు చేస్తున్న విధానమును పరిశీలించుటకు బుధవారం రాష్ట్ర అధికారి శశి కుమార్ సుల్తానాబాద్ మండలంలోని పలు పాఠ�
Collector Rahul Raj | విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ సూచించారు. బుధవారం అల్లాదుర్గంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక తీరును పరిశీలిస్తే సర్కార్ బడులను, చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లను దెబ్బతీయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తున్నదని ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబా
Telangana | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్(నమోదు) తగ్గుతున్నది. గతంలో 28లక్షలున్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు 18 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఈ నాలుగేండ్లల్లోనే పది లక్షలు తగ్గింది.