ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్ల ధరలపై విద్యాశాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచలేదని ఏజెన్సీలు మండిపడుతున్నాయి.
AI course | నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (Artificial Intelligence - AI) కోర్సును బోధించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా విద్యా�
పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును, మధ్యాహ్న భోజన వర్కర్స్ కు బిల్లుల చెల్లింపులు చేస్తున్న విధానమును పరిశీలించుటకు బుధవారం రాష్ట్ర అధికారి శశి కుమార్ సుల్తానాబాద్ మండలంలోని పలు పాఠ�
Collector Rahul Raj | విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ సూచించారు. బుధవారం అల్లాదుర్గంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక తీరును పరిశీలిస్తే సర్కార్ బడులను, చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లను దెబ్బతీయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తున్నదని ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబా
Telangana | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్(నమోదు) తగ్గుతున్నది. గతంలో 28లక్షలున్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు 18 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఈ నాలుగేండ్లల్లోనే పది లక్షలు తగ్గింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే అల్యూమినియం గిన్నెలతో ప్రమాదం పొంచి ఉన్నది. ఏండ్లుగా ఆ పాత్రలను వాడుతుండడంతో అవి విషతుల్యమయ్యే ముప్పు కనిపిస్తున్నది. మూడునాలుగేండ్లకు ఒకసారైనా వ�
రాష్ట్రంలోని 91శాతం సర్కారు స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. 9శాతం స్కూళ్లు మాత్రమే ఆ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 30,023 సర్కారు స్కూళ్లు ఉండగా, కేవలం 2,772(9.23శాతం) మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలను సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పేద పిల్లల అర్ధాకలి చదువులకు స్వస్తి పలుకాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మధ్యాహ్న భోజనం పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ముందు నుంచీ నిర్వాహకులకు బిల�
‘బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా మేం విద్యాలయాల సందర్శనకు వెళ్తుంటే అడ్డుకుంటున్నరు. అనుమతి లేదని వెళ్లగొడుతున్నరు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే తాము వెళ్లకుండా గేట్లకు తాళాలు ఎందుకు వేస్త�
రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందజేసే ప్రభ�
స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుని దవాఖానల పాలవుతుంటే ఎలా? వారంలో మూడుసార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి? అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. �