రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని ఏసీపీ పి.మధుసూధన్రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బడుగు రామస్వామి, కమలమ్మ, పాలకూర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచి.. విద్యార్థులను చేర్చుకునేందుకు ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందుకు విరుద్ధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేయడం �
Badi bata | పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అత్యంత విద్యావంతులై, మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు.
Badi Bata Programme | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కార్యక్రమాన్ని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయులు అందరూ తప్పకుండా పాల్గొనాలన్నారు చిలిపిచెడ్మం డల విద్యాధికారి (ఎంఈవో) పి విఠల్.
Govt Schools | ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాంబయ్య. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పి�
Govt Schools | సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకంగా మారింది.
Narayanpet | బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని హెడ్మాస్టర్ కోరారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటి
ఈ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ దేవరకొండ ఎంఈఓ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత
Bakrid | బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీన ముస్లిం టీచర్లకు బడిబాట కార్యక్రమం నుంచి మినహాయింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యమని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రామలింగయ్య అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఊరి ప్రభుత్వ బడి ముద్దు ప్రైవే�
DTF | ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ దేశంలోని దళిత, బహుజనుల, పేద వర్గాలకు చదువు దూరమవుతుందని, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక�