రిలయబుల్ ట్రస్ట్ లాంటి దాతల సహకారంతో ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు.
Hyderabad | అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్ర
MLA Bandari lakshmaiah | ప్రభుత్వ పాఠశాలలు మన దేశానికి ఎంతోమంది మేధస్సు కలిగిన మేధావులను అందించాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు విశాలమైన క్రీడా ప్రాంగణాలను కలిగి ఉన్నాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని బంగారిగడ్డ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యా�
Govt Schools | కీసర మండలంలోని వన్నీగూడ, కీసర, కీసరదాయరలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని ఏసీపీ పి.మధుసూధన్రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బడుగు రామస్వామి, కమలమ్మ, పాలకూర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచి.. విద్యార్థులను చేర్చుకునేందుకు ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందుకు విరుద్ధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేయడం �
Badi bata | పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అత్యంత విద్యావంతులై, మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు.
Badi Bata Programme | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కార్యక్రమాన్ని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయులు అందరూ తప్పకుండా పాల్గొనాలన్నారు చిలిపిచెడ్మం డల విద్యాధికారి (ఎంఈవో) పి విఠల్.
Govt Schools | ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాంబయ్య. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పి�