ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ అన్నారు. బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం నేరేడుచర్ల జడ్
ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా ఆయా పాఠశాలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ 6 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన బడిబాటలో ఉమ్మడి నల్లగొండ జ�
Timmajipeta | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, మెరుగైన ఫలితాలను సాధిస్తామని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం గొరిట గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Govt Schools | ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడ�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని యాదాద్రి భువనగిరి డీఈఓ సత్యనారాయణ కోరారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని బోగారం ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో 1 నుండి 7వ తరగతుల్లో మొదటి, ద్వితీయ స్థ
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మంతూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అక్షర�
Ragidi Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
రిలయబుల్ ట్రస్ట్ లాంటి దాతల సహకారంతో ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు.
Hyderabad | అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్ర
MLA Bandari lakshmaiah | ప్రభుత్వ పాఠశాలలు మన దేశానికి ఎంతోమంది మేధస్సు కలిగిన మేధావులను అందించాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు విశాలమైన క్రీడా ప్రాంగణాలను కలిగి ఉన్నాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని బంగారిగడ్డ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యా�
Govt Schools | కీసర మండలంలోని వన్నీగూడ, కీసర, కీసరదాయరలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని నిర్వహించారు.