school dress | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే ఏకరూప దుస్తులను అందజేసేందుకు ఏర్పాట్లు
Supreme Court | దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా అత్యధికంగా టాయిలెట్లు నిర్మించిన టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ చోటు దక్కించుకున్నది. 36,159 టాయిలెట్లను నిర్మించి విద్యార్థ�
minister talasani srinivas yadav | కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పశు సంవర్ధకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్య�
ప్రతి నెలా రుతుక్రమం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు పరిశుభ్రత పాటించేలా ‘అడోల్సెంట్ కిట్లు’ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఇంటర్ వరకు ప్రభుత్వ విద్య�
ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త హంగులతో సర్కారు బడుల రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీక�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యా సంవత్సరం కంటే 2021-22లో అదనంగా 4,06,725 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యునిఫైడ్�
ఇది ప్రభుత్వ బడి..రైలులా మారిపోయింది. పిల్లల్ని ఆకట్టుకోవడానికి ఎస్ఎంసీ చైర్మన్ శ్యామ్రావు పాఠశాలకు రైలు బోగీలా పెయింటింగ్ వేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశ
ప్రభుత్వ బడులు అందంగా కనిపిస్తున్నాయి.. అందులో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి.. ఇక వసతుల విషయానికొస్తే ‘కార్పొరేట్'కు దీటుగా ఉన్నాయి. ఆంగ్లమాద్యమంలో విద్యాబోధన కొనసాగుతున్నది. ప్రతిరోజూ �
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, చందారం గ్రామాల్లోని పాఠశాలల�
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతకొత్తగూడెం హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ఎఫ్�
Gujarat elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో
Minister Niranjan reddy | మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పాటునిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆటలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వనపర్తి మర్రికుంట