పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది. ఈ దశలోని విద్యార్థులు వారి తరగతులకు చెందిన సామర్థ్యా లను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకార మవుతుంది. కానీ, కరోనా తదనంతరం వారి సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోయాయ�
విద్యార్థులలో సృజనాత్మకత, అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాట�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్త�
మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జి�
‘మన ఊరు-మనబడి’ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. జూన్ 3నుంచి 30వరకు నిర్వహించిన బడిబాటలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేయడంతో సర�
మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికార
హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం సర్కారు బడు�
ప్రభుత్వ పాఠశాల ల్లో రాష్ట్ర సర్కారు మెరుగైన వసతులు కల్పిస్తున్న దని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని లక్కారం, ఉట్నూర్ ఉర్ధూ పాఠశాల, ఉమ్రి, శ్యాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంల�
కార్పొరేట్కు దీటుగా విద్యనందించేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో ‘మనఊరు-మన బడ�
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన ఉచిత విద్య, పుస్తకాలు, డ్రెస్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, కమ్మని మధ్యాహ్న భోజనం, కిచెన్ షెడ్లు, తదితర అన్ని మౌలిక వసతులతో పాటు �
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామం లో బడిబాట కార్యక్రమంలో భాగంగా వి�