రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల బోధననూ ప్రారంభించింది. ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-�
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నది. సబ్జెక్టులవారీగా టీచర్ల హేతుబద్దీకరణను చేపట్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
ఈ యేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఆదరణ పెరిగిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి చిల్డ్రన్ ట్రస్ట్, మల్లారెడ్డి సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో గురువార
పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది. ఈ దశలోని విద్యార్థులు వారి తరగతులకు చెందిన సామర్థ్యా లను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకార మవుతుంది. కానీ, కరోనా తదనంతరం వారి సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోయాయ�
విద్యార్థులలో సృజనాత్మకత, అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాట�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్త�
మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జి�
‘మన ఊరు-మనబడి’ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. జూన్ 3నుంచి 30వరకు నిర్వహించిన బడిబాటలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేయడంతో సర�
మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికార
హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం సర్కారు బడు�
ప్రభుత్వ పాఠశాల ల్లో రాష్ట్ర సర్కారు మెరుగైన వసతులు కల్పిస్తున్న దని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని లక్కారం, ఉట్నూర్ ఉర్ధూ పాఠశాల, ఉమ్రి, శ్యాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంల�
కార్పొరేట్కు దీటుగా విద్యనందించేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో ‘మనఊరు-మన బడ�