హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana Ooru – Mana Badi ) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖ మ
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టి-సాట్ సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి సోమవ�
వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కా
హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణ
హైదరాబాద్ : ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమం�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్లను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి �
మన ఊరు-మనబడి’ నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం పట్టణాల్లోనే లభించే కార్పొరేట్ విద్య గ్రామస్థాయి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకుస
మన ఊరు.. మన బడి’తో ఇక కొత్త కాంతులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు పేద, మధ్యతరగతి వర్గాలకు తప్పనున్న ఆర్థిక భారం సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్వాగతిస్తున్న ఉపా�
బలహీన వర్గాల బతుకులు మారుస్తది ఇంగ్లిష్లో బోధించే టీచర్లు లేరనడం తప్పు ఇప్పుడున్న టీచర్లు సమర్థంగా బోధించగలరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తు�
Online Classes in telangana govt schools | ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8, 9, 10 తరగతులకు