హైదరాబాద్ : కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేద�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర �
రాష్ట్రంలో 30 వేల విద్యాసంస్థలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు కల్పించాలని మన ఊరు -మన బడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన ఆశ్రమ ప
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana Ooru – Mana Badi ) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖ మ
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టి-సాట్ సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి సోమవ�
వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కా
హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణ
హైదరాబాద్ : ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమం�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్లను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి �
మన ఊరు-మనబడి’ నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం పట్టణాల్లోనే లభించే కార్పొరేట్ విద్య గ్రామస్థాయి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకుస
మన ఊరు.. మన బడి’తో ఇక కొత్త కాంతులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు పేద, మధ్యతరగతి వర్గాలకు తప్పనున్న ఆర్థిక భారం సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్వాగతిస్తున్న ఉపా�