TS Assembly | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల
నెలరోజుల వ్యవధిలో తెరుచుకున్న118 జీరో అడ్మిషన్ పాఠశాలలు ప్రభుత్వ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ మొదలైన 212 బడులు ప్రైవేటును వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన 2.20 లక్షల మంది హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ):
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ
మారేడ్పల్లి : ప్రభుత్వ పాఠశాలలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని �
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న దివ్యాంగుల పాఠశాలలో భోదన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత నుంచి ధరఖా�
బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నడుం బిగించారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠ
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్ | రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశా
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ | ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థులకు
విద్యనందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు రూరల్ : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృ�
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
Schools Reopening | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడుల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. మూడో రోజు 30.28 శాతం మంది విద్యార్
Errabelli Dayaker Rao | అన్ని పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రు�