మారేడ్పల్లి : ప్రభుత్వ పాఠశాలలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని �
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న దివ్యాంగుల పాఠశాలలో భోదన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత నుంచి ధరఖా�
బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నడుం బిగించారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠ
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్ | రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశా
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ | ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థులకు
విద్యనందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు రూరల్ : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృ�
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
Schools Reopening | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడుల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. మూడో రోజు 30.28 శాతం మంది విద్యార్
Errabelli Dayaker Rao | అన్ని పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రు�
ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థు�
Schools Reopening | తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజర�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన �