విదేశాల నుంచి కూడా ఇంట్లోని ఫ్యాన్ ఆపేయొచ్చు హై వైఫై టెక్నాలజీని ఆవిష్కరించిన విద్యార్థినులు హైదరాబాద్లోని విజయనగర్ ప్రభుత్వ పాఠశాల ఘనత అటల్ టింకరింగ్ ల్యాబ్లో తయారీ.. అక్కడే వినియోగం హైదరాబాద్�
స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్య కార్మికులను నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టిఎఫ్) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ �
TS Assembly | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల
నెలరోజుల వ్యవధిలో తెరుచుకున్న118 జీరో అడ్మిషన్ పాఠశాలలు ప్రభుత్వ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ మొదలైన 212 బడులు ప్రైవేటును వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన 2.20 లక్షల మంది హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ):
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ
మారేడ్పల్లి : ప్రభుత్వ పాఠశాలలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని �
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న దివ్యాంగుల పాఠశాలలో భోదన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత నుంచి ధరఖా�
బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నడుం బిగించారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠ
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్ | రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశా
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ | ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థులకు
విద్యనందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు రూరల్ : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృ�