న్యూఢిల్లీ : ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్లను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి �
మన ఊరు-మనబడి’ నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం పట్టణాల్లోనే లభించే కార్పొరేట్ విద్య గ్రామస్థాయి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకుస
మన ఊరు.. మన బడి’తో ఇక కొత్త కాంతులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు పేద, మధ్యతరగతి వర్గాలకు తప్పనున్న ఆర్థిక భారం సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్వాగతిస్తున్న ఉపా�
బలహీన వర్గాల బతుకులు మారుస్తది ఇంగ్లిష్లో బోధించే టీచర్లు లేరనడం తప్పు ఇప్పుడున్న టీచర్లు సమర్థంగా బోధించగలరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తు�
Online Classes in telangana govt schools | ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8, 9, 10 తరగతులకు
అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం జగన్ సర్కారు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ �
స్థానిక కాలనీవాసుల వినతికి స్పందించిన ఎమ్మెల్యేవసతులు కల్పిస్తానని హామీ చర్లపల్లి, జనవరి 18 : నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్
TS Cabinet Meeting | ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు కొత్త తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగ�
ములకలపల్లి : లైంగిక వేధింపుల ఆరోపణలతో ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఎంఈవో శ్రీరామమూర్తి తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 26 : పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన పాఠశాల యాజమాన్య కమిటీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కాలపరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్�
అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు 8 స్కూళ్లలో బాల, బాలికలకు మరుగుదొడ్లు 18 స్కూళ్లకు మేజర్ మరమ్మతులు ప్రభుత్వ పాఠశాలలో తీరనున్న సమస్యలు సికింద్రాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప�
చింతకాని: మండల కేంద్రంలోని చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోరోజూ మరో 83మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు రోజుల పాటు186మంది వ�
కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం మరికల్, నవంబర్ 9 : రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందు కు అనుగుణ�