అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం జగన్ సర్కారు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ �
స్థానిక కాలనీవాసుల వినతికి స్పందించిన ఎమ్మెల్యేవసతులు కల్పిస్తానని హామీ చర్లపల్లి, జనవరి 18 : నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్
TS Cabinet Meeting | ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు కొత్త తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగ�
ములకలపల్లి : లైంగిక వేధింపుల ఆరోపణలతో ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఎంఈవో శ్రీరామమూర్తి తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 26 : పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన పాఠశాల యాజమాన్య కమిటీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కాలపరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్�
అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు 8 స్కూళ్లలో బాల, బాలికలకు మరుగుదొడ్లు 18 స్కూళ్లకు మేజర్ మరమ్మతులు ప్రభుత్వ పాఠశాలలో తీరనున్న సమస్యలు సికింద్రాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప�
చింతకాని: మండల కేంద్రంలోని చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోరోజూ మరో 83మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు రోజుల పాటు186మంది వ�
కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం మరికల్, నవంబర్ 9 : రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందు కు అనుగుణ�
విదేశాల నుంచి కూడా ఇంట్లోని ఫ్యాన్ ఆపేయొచ్చు హై వైఫై టెక్నాలజీని ఆవిష్కరించిన విద్యార్థినులు హైదరాబాద్లోని విజయనగర్ ప్రభుత్వ పాఠశాల ఘనత అటల్ టింకరింగ్ ల్యాబ్లో తయారీ.. అక్కడే వినియోగం హైదరాబాద్�
స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్య కార్మికులను నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టిఎఫ్) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ �
TS Assembly | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల
నెలరోజుల వ్యవధిలో తెరుచుకున్న118 జీరో అడ్మిషన్ పాఠశాలలు ప్రభుత్వ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ మొదలైన 212 బడులు ప్రైవేటును వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన 2.20 లక్షల మంది హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ):
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ