ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థు�
Schools Reopening | తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజర�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన �
జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ మొయినాబాద్ : సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో పాఠశాలలను వంద శాతం శానిటైజేషన్ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శనివారం
ఢిల్లీ , మే 29; మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వ్యయాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటీ) ద్వారా అర్హులైన 11.8 కోట్ల మంది పిల్లలకు నగదు సాయం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి ర�
విద్యాశాఖ సర్వేలో వెల్లడిహైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో 1,174 ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణలో భాగంగా ఇటీవల ఓ
సంఖ్య ఎక్కువున్న స్కూళ్లకే హెచ్ఎం పోస్టు విద్యాశాఖ కసరత్తు.. ప్రతిపాదనలు సిద్ధం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకే ప్రధానోపాధ్యాయ (హెచ్ఎం) పోస్టును మంజ
పిల్లల పట్ల తల్లిదండ్రుల వివక్షహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నా తల్లిదండ్రులు మాత్రం వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారని సామా�