హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా? ప్రశ్న వింతగా ఉంది కదూ? ఈ ప్రశ్నతోనే ఒక అన్వేషణ ఆరంభమైంది. సర్కారు బడులను బతికించాలనే తపన మొదలైంది. ఏకంగా ‘ఉడాన్ వలంటరీ ఆర్గనైజేషన్' పేరుతో ఒక వ్యవస్థ ప్ర
సర్కారు బడుల్లో మరింత నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. కోట్లాది నిధులతో బలోపేతం చేస్తూనే.. ఉపాధ్యాయుల పనితీరును మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టింది. సమయపాలన పాటించని, �
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మారావునగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మ
టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటుల�
కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మర్కూక్ మండలంలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎ�
హైదరాబాద్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయు�
ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కర�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల బోధననూ ప్రారంభించింది. ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-�
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నది. సబ్జెక్టులవారీగా టీచర్ల హేతుబద్దీకరణను చేపట్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
ఈ యేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఆదరణ పెరిగిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి చిల్డ్రన్ ట్రస్ట్, మల్లారెడ్డి సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో గురువార
పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది. ఈ దశలోని విద్యార్థులు వారి తరగతులకు చెందిన సామర్థ్యా లను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకార మవుతుంది. కానీ, కరోనా తదనంతరం వారి సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోయాయ�
విద్యార్థులలో సృజనాత్మకత, అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాట�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్త�