తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. కొ�
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత�
‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్న
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశ�
Tamil Nadu | అప్పుడే పుట్టిన పసికందు.. ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లో శవమై కనిపించింది. టాయిలెట్లో లభ్యమైన శిశువు మృతదేహాన్ని చూసి శానిటరీ వర్కర్ తీవ్ర భయాందోళనకు గురైంది
పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది.. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఈ ఎన్జీవో ఆశయం. పదక�
రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీప్రాంతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమంతో ప్రతియేటా ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మండలంలో�
‘ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమైన ప్రకృతి ఇచ్చిన పంటలు గానీ, పండ్లు గానీ లేవు. ఇలాంటి సమయంలో చిన్నారులకు పోషకాహారం అవసరం. విటమిన్లు కలిగిన పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని’ రాష్ట్ర ప్రణ
సర్కారు బడి అంటే గతంలో చిన్నచూపుగా ఉండేది. చదువు సరిగా ఉండదని, సౌకర్యాలు ఉండవని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభ�