గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. శిక్షణ పొందిన ఉపాధ్యా�
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు మరింత శ్రద్ధ పెట్టాలని, పీరియడ్స్ అనేవి అత్యంత సహజసిద్ధమైన ప్రక్రియ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా,
Minister Dayakar Rao | పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థులతో కలిసిపోయారు. బడి ఎలా ఉంది? సౌలత్లు ఎలా ఉన్నాయ్ అంటూ ఆరా తీశారు. బడిని మంచిగా కాపాడుకోవాలని, గుడి లెక్కనే చూసుకోవాలని విద్యార్థులకు
సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తోందనే ఉద్దేశంతో విద్యా రంగానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గత ఉమ్మడి పాలనలో పాలకులు విద్యా వ్యవస్థపై శ్రద్ద తీసుకోకపోవడంతో అక్షరాస్యత శాతం తక�
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. కొ�
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత�
‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్న
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశ�
Tamil Nadu | అప్పుడే పుట్టిన పసికందు.. ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లో శవమై కనిపించింది. టాయిలెట్లో లభ్యమైన శిశువు మృతదేహాన్ని చూసి శానిటరీ వర్కర్ తీవ్ర భయాందోళనకు గురైంది