Yadadri | అన్నెంపున్నెం ఎరుగని ఆరుగురు బాలికలు ఓ టీచర్ చేతిలో బలయ్యారు. వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్ మృగంలా మారాడు. మనవరాళ్ల వయసున్న ఆ బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విద్యార్థినులు సాహసోపేతంగా పట్టుకున్నారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ లం పట్నాపూర్లోని బాలికల ఆశ్రమ పాఠ�
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శనివారం �
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగమైన ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.
Teacher Romance | ఓ టీచర్ తన స్టూడెంట్తో ఫోటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫ�
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉదయం అల్పాహారం కో సం క్యూలో నిల్చున్న ఓ బాలిక.. ప్రమాదావశాత్తు వేడి వేడి రాగిజావలో పడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెం దింది. ఈ ఘటన శనివారం నిర్మల్ జిల్లా మామడ మండలం కొ�
విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కారు బడులకు విముక్తి కల్పించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 6,490 స్కూళ్లల్లో సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించింది.
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని గురువారం నుంచి మండలానికొక బడిలో అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
కేసీఆర్, కేటీఆర్ కోసం కోనాపూర్ గ్రామం ఎదురు చూస్తున్నది. గతేడాది కామారెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి తన నానమ్మ ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పను�
అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. ఓర్వలేని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటలే చాలంటూ రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డార�
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�