అమ్మాయిల స్వీయ రక్షణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. ఆపద సమయాల్లో విద్యార్థినులు ధైర్య సాహసాలు ప్రదర్శించి, తమను తాము రక్షించుకునేందుకు ‘ఆపరేషన్ జ్వాల’ పేరిట �
KTR | రాజన్న సిరిసిల్ల : విద్యతోనే వికాసం.. విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది ఒక తరగతి గది కాదు.. ఒక విజ్ఞానపు గన
ఏండ్ల తరబడిగా ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న ఎల్లారెడ్డిపేట పెద్ద బడి భవనం శిథిలమవడంతో దాని స్థానంలో సరికొత్త భవనాన్ని నిర్మించారు. పూర్వ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ సకల వసతులతో కొత
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా పేద విద్యార్థులు వస్తుంటారని, వారి ఆకలి తీర్చడానికి, డ్రాపౌట్
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలను సమకూర్చగా, ఇంగ్లిష్ మీడియంలోనూ విద్యా బోధనను అందిస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
ఆ ఇద్దరు విద్యార్థినుల అవగాహన కొత్త విజ్ఞానానికి తెరతీసింది. వారి పట్టుదలకు వీహబ్ ముచ్చటపడింది. ఆ బాలికల కృషికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధి నైపుణ్య శిక్షణ, సైబర్
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇక నుంచి సరికొత్త యూనిఫాంలలో మెరిసి పోనున్నారు. ఇప్పటివరకు ఉన్న యూనిఫాం డిజైన్లను విద్యాశాఖ మార్చింది. నూతన రంగులు, డిజైన్లతో కూడిన దుస్తులను రూపొందించింది. వచ్చే వి�
గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. శిక్షణ పొందిన ఉపాధ్యా�
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు మరింత శ్రద్ధ పెట్టాలని, పీరియడ్స్ అనేవి అత్యంత సహజసిద్ధమైన ప్రక్రియ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా,
Minister Dayakar Rao | పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థులతో కలిసిపోయారు. బడి ఎలా ఉంది? సౌలత్లు ఎలా ఉన్నాయ్ అంటూ ఆరా తీశారు. బడిని మంచిగా కాపాడుకోవాలని, గుడి లెక్కనే చూసుకోవాలని విద్యార్థులకు
సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తోందనే ఉద్దేశంతో విద్యా రంగానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గత ఉమ్మడి పాలనలో పాలకులు విద్యా వ్యవస్థపై శ్రద్ద తీసుకోకపోవడంతో అక్షరాస్యత శాతం తక�