అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. ఓర్వలేని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటలే చాలంటూ రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డార�
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�
అమ్మాయిల స్వీయ రక్షణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. ఆపద సమయాల్లో విద్యార్థినులు ధైర్య సాహసాలు ప్రదర్శించి, తమను తాము రక్షించుకునేందుకు ‘ఆపరేషన్ జ్వాల’ పేరిట �
KTR | రాజన్న సిరిసిల్ల : విద్యతోనే వికాసం.. విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది ఒక తరగతి గది కాదు.. ఒక విజ్ఞానపు గన
ఏండ్ల తరబడిగా ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న ఎల్లారెడ్డిపేట పెద్ద బడి భవనం శిథిలమవడంతో దాని స్థానంలో సరికొత్త భవనాన్ని నిర్మించారు. పూర్వ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ సకల వసతులతో కొత
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా పేద విద్యార్థులు వస్తుంటారని, వారి ఆకలి తీర్చడానికి, డ్రాపౌట్
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలను సమకూర్చగా, ఇంగ్లిష్ మీడియంలోనూ విద్యా బోధనను అందిస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
ఆ ఇద్దరు విద్యార్థినుల అవగాహన కొత్త విజ్ఞానానికి తెరతీసింది. వారి పట్టుదలకు వీహబ్ ముచ్చటపడింది. ఆ బాలికల కృషికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధి నైపుణ్య శిక్షణ, సైబర్
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇక నుంచి సరికొత్త యూనిఫాంలలో మెరిసి పోనున్నారు. ఇప్పటివరకు ఉన్న యూనిఫాం డిజైన్లను విద్యాశాఖ మార్చింది. నూతన రంగులు, డిజైన్లతో కూడిన దుస్తులను రూపొందించింది. వచ్చే వి�