దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు
విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను విద్యాశాఖ అందించనున్నది. మేడ్చల
రాష్ట్రస్థాయి స్వచ్ఛ పురస్కార్ అవార్డు కోసం వికారాబాద్ జిల్లా నుంచి మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్�
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, 27వ వార్డులోని దుండిగల్ తండా-2లో మోల్డ్టెక్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్�
ఆకలితో ఉన్న వారందరికీ ఉచితంగా భోజనాలు అందించడం చాలా గొప్ప విషయమని, హరే కృష్ణ చేస్తున్న సేవలు అద్భుతమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరి�
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణ�
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామనిఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించార
ఈ భవనాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీలను చూసినట్టు తోస్తున్నదా? సరిగ్గా చూడండి ఇది మన స్కూలే.. తెలంగాణలో విద్య పరిణామ క్రమానికి ఈ చిత�
పాట్నా : అది బీహార్ రాష్ట్రంలోని ఆరారియా జిల్లా.. జోకిహాత్ బ్లాక్లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతలోనే ఓ లుంగీ మాత్రమే ధరించిన వ్యక్తి కత�
‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి కార్పొరేషన్(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)కు చెందిన ఎ�