పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామనిఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించార
ఈ భవనాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీలను చూసినట్టు తోస్తున్నదా? సరిగ్గా చూడండి ఇది మన స్కూలే.. తెలంగాణలో విద్య పరిణామ క్రమానికి ఈ చిత�
పాట్నా : అది బీహార్ రాష్ట్రంలోని ఆరారియా జిల్లా.. జోకిహాత్ బ్లాక్లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతలోనే ఓ లుంగీ మాత్రమే ధరించిన వ్యక్తి కత�
‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి కార్పొరేషన్(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)కు చెందిన ఎ�