ఏ రాష్ట్రానికైనా ప్రథమ పౌరుడు గవర్నరే. తెలంగాణ రాష్ర్టానికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ పదవిని హుందాగా నిర్వహించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ విషయంలో ఆమె తక్షణం ఆత్మ�
Minister Gangula | రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని సూచి�
రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ వింత వైఖరి మరోసారి బయటపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. బాధ్యతాయుతంగా వ్యవహిరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల విస్తృత
2024 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ(బీజేపీ) గెలిచే అవకాశాలు తక్కువని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి.’ అని మాలిక్ అన్�
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చ�
బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి
Supreme Court | పార్టీల్లో అంతర్గత కలహాలున్నప్పుడు రాష్ట్ర గవర్నర్ తన అధికారాలను ఉపయోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విశ్వాసపరీక్షకు ఆదేశిస్త�
యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును గవర్నర్ ఆమోదించకుండా ఇంకా ఆలస్యం చేస్తే యువత ఆగ్రహంతో ఏమైనా చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Tamilisai | మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్రమంత్రి ఒకో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అం�
బీజేపీయేతర ప్రభుత్వాలున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్న వేళ గవర్నర్ విధులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు ఎట్టిపరిస్థితుల్లో అక్కడి రాజకీయాల్లో వేల�
వచ్చే (2023-24) ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.