యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును గవర్నర్ ఆమోదించకుండా ఇంకా ఆలస్యం చేస్తే యువత ఆగ్రహంతో ఏమైనా చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Tamilisai | మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్రమంత్రి ఒకో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అం�
బీజేపీయేతర ప్రభుత్వాలున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్న వేళ గవర్నర్ విధులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు ఎట్టిపరిస్థితుల్లో అక్కడి రాజకీయాల్లో వేల�
వచ్చే (2023-24) ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
దేశంలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై ఖమ్మం బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ ధర్మ యుద్ధాన్ని ప్రారంభించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో సెక్యులర్ శక్తులను ఏకం చేసేందుకే �
విశ్వవిద్యాలయాలకు సంబంధించినంతవరకు అధ్యాపకుల నియామకం అత్యంత కీలకం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీలలో ఉన్న ఖాళీలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టడానికి అనుమతులు
తమిళనాడులో అధికార డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి నేతృత్వంలో ఒక
శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
తమిళనాడులో తరచు రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్న గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా శాసన సభలోనే వివాదం సృష్టించుకొని వాకౌట్ చేయడం సభ్యతగా లేదు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని కీలకమైన వాక్యాలను ఆయన చదవకుండా
Ananda Bose | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు (Ananda Bose) కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.