ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న సీపీఐ ఆధ్వర్యంలో రాజ్భ
మోదీ పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. దేశంలో ప్రమాదకర విద్యుత్ బిల్లును రాష్ర్టాలపై రుద్దుతూ, వినియో గదారులపై నెల నెలా కరెంట్ చా�
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదల�
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అందుకు విరుద్ధంగా పని చేస్తూ ఆమె పదవికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ
గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్తో డిసెంబర్ 7న రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్లు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం �
Kerala Governor | కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పినరయి విజయన్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం పినరయి విజ�
ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ అధిక
కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇక ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని చాన్స్లర్ హోదా
కేరళలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింతగా ముదిరాయి. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస�
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బీజేపీ ఆజ్ఞలనే పాటిస్తున్నారని అధికార ఆప్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా