పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తన లక్ష్మణరేఖను దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ తన పరిధిని దాటి ప్రజా దర్బార్ను నిర్వహించి రాజకీయ కేంద్రం
పశ్చిమబెంగాల్ గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించాలని ఇ�
మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి నిరసన సెగ తగిలింది. మంగళవారం ధర్మపురం ఆధీనం మఠానికి వెళ్లిన ఆయనకు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ బిల్లు విషయంలో డీఎంకే ప్రభుత్వానికి,
గవర్నర్కు పరిమిత అధికారాలే ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు చాలా పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఒక బిల్లు పార్లమెంట్ రూపొందించిన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నదని గవర్నర్ భావిస్తే.. ఆ బిల్లును రాష
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం
నీట్ బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమన్నది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న త
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దవాఖానల్లో కనీస వసతులు లేవని, యూనివర్సిటీలను ప్రభుత్వం బలహీన పరుస్తున్నదని, డ్