ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం లేకుండానే 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగానే కొందరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై విమర్శలు �
మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా �
బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారని ఎక్కడా లేదు ఏడాదిలో తొలి సమావేశాన్నే గవర్నర్ ప్రారంభిస్తారు ప్రస్తుత సభ గత సమావేశాలకు కొనసాగింపే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ హైదరాబాద్, న�
రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించే అధికారంగానీ, హక్కుగానీ గవర్నర్కు ఉన్నదా? రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగబద్ధ అధికారిక, నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు సభను సమావేశపరచడం, ఉభయసభల సంయుక్త సమావేశంలో బడ్జెట్
చ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావ�
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్న
కోల్కతా, జనవరి 31: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, సీఎం మమత బెనర్జీల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. మమత సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ను బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మమతనే స్వయంగా వెల్�
మోదీ నాతో అన్న మాట ఇది.. ఆయన దురహంకారి మోదీకి మతిపోయిందని అమిత్ షా అన్నారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు రైతుల మరణాలను ప్రధాని అపహాస్యం చేశారు సాగు చట్టాల రద్దు కోరినందుకు దురుసు ప్రవర్తన �