అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం జాబితా విడుదల అయినట్లు సమాచారం. ఇవాళ ఉదయం నుంచి అనేక ఊహగానాల మధ్య తుది జాబితాను ప్రకటించినట్లు తెలిసింది . కొత్త, పాత మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ రావు, సిదిరి అప్పలరాజు,బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరావును నియమించినట్లు సమాచారం.
కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, నారాయణ స్వామి, ఉషాశ్రీ చరణ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంజాద్ బాష, తిప్పెస్వామి, విడదల రజనిని మంత్రులుగా నియమించినట్లు సమాచారం.
andhra pradesh, new cabinet, ap cm jagan, governor