ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్ధానీలను వెళ్లగొడితే మహారాష్ట్రకు డబ్బులుండవని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్లను సందర్శించనున్నట్లు గవర్నర్ సెక్రటరీ కె.సురేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ను విడుదల �
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వక�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం మమతా బెనర్జీ వ్యవహరించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్ స్థానంలో వర్సిటీలకు ఛాన్సలర్గా మమతా బెన�
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తన లక్ష్మణరేఖను దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ తన పరిధిని దాటి ప్రజా దర్బార్ను నిర్వహించి రాజకీయ కేంద్రం
పశ్చిమబెంగాల్ గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించాలని ఇ�