ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.
తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అలాగే జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాను లద్దాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా న�
గవర్నర్ల నియామకాల్లోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్గా కంభంపాటి హరిబాబు ఉండగా.. ఆ రాష్ర్టానికే చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించ
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.
రాజ్భవన్ గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 30: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక ప్రశంస లభించింది.
Governor | రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా వైద్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎక్కు వ సమయం �
Firearms Surrendered | మణిపూర్లోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు. దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద సంఖ�
Tripura Governor | నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామం చారిత్రాత్మక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
Biswabhushan Harichandan | ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ హరిచందన్ పరిస్థితి క్ర�
AP Governor | గత వైసీపీ పాలనలో నాయకత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రం అప్పులపాలయ్యిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిం�