రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల పెండింగు బిల్లులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును రాష్ట్ర సర్పంచుల సంఘం కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Adhir Ranjan | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య వాగ్వాదం అవమానకరమని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఇది దిగజార్చిందని ఆయన విమర్శించారు.
Alliance leaders |ఏపీలో కూటమి నాయకులు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఈ సందర్భంగా శాసన సభా నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మాణ లేఖను అందజేశారు.
AP assembly | ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గ సిఫార్సు మేరకు 15వ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా గవర్నర్ రాధాకృష్ణన్ను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఉదయం వారిద్దరు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వేడుకలకు �
YCP Complaint | ఏపీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఏపీ గవర్నర్ నజీర్కు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
Haryana political crisis | బీజేపీ పాలిత హర్యానాలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ ద�
Vice President | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Kerala | చట్టాన్ని ఉల్లంఘించడాన్ని కొందరు తమ హక్కుగా భావిస్తారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ విమర్శించారు. కేరళ యూనివర్సిటీలో సీపీఐఎం నేత జాన్ బ్రిట్టాస్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశ�