రేపు రంగారెడ్డి జిల్లా కేసీతండాలో పర్యటనహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): గిరిజనులలో కొవిడ్ వ్యాక్సిన్పై నమ్మకం కలిగించి, ఎక్కువ మంది తీసుకునేలా ఆసక్తి పెంచడానికి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వా�
రాష్ట్ర ప్రగతిలో ముఖ్యమంత్రిది నిరంతర కృషి కొనియాడిన గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ గవర్నర్కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తె
తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయి పెను సవాల్ ఎదురవుతోందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కొవిడ్-19తో రాబడులు కుదేలై ఆర్థిక లోటు ఎగబాకుతోందని ఆందోళ�
TMC MP comments: పశ్చిమబెంగాల్లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు తీవ్ర దుమారం రేపుతున్నది. కేసు విచారణ కోసం గవర్నర్ అనుమతితో సీబీఐ నలుగురు టీఎంసీ నేతలను
Governor tour: పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ పర్యటించారు. సీతల్కుచి, కూచ్బెహర్తోపాటు
కోల్కతా: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధంకర్కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమ�
కాలిఫోర్నియా: రిపబ్లికన్ పార్టీ తరఫున కాలిఫోర్నియా గవర్నర్ గిరీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న జాన్ కాక్స్ ఎన్నికల ర్యాలీకి ఎలుగుబంటిని తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్యూటీ అండ్ ద బీస్ట్ థీమ్తో ఆయన ఎన్నికల
Union Home Ministry: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను
కోల్కతా: బెంగాల్ లో పరిస్థితి చేజారుతున్నదని గవర్నర్ జగదీప్ ధంకర్ అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల చెలరేగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆయన డీజీపి తదితర పోలీసు ఉన్నతాధికార