రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి ప్రజా ప్రభుత్వాన్ని గవర్నర్లు ఇబ్బంది పెట్టడం, కేంద్రంలోని రాజకీయ పార్టీకి ఏజెంట్ల మాదిరిగా పనిచేయడమనేది చాలా కాలంగా విమర్శకు గురవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజ
గవర్నర్, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలతో కూడినదే రాష్ట్ర ప్రభుత్వం. ఒకరకంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించేది గవర్నరే. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ గవ�
-గ్రూప్-1 జనరల్ ఎస్సే రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అతిప్రధానమైనది. రాష్ర్టాధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు, అధికారాలు అత్యంత విశేషమైనవి. అందువల్ల గవర్నర్ అధికారాలపై, రాజ్యాంగపరంగా గవర్నర్ స్థానం�
ఫెడరలిజంపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అధికార డీఎంకే కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్ర స్వయంప్రతిపత్తి’ అంటే వేర్పాటువాదం అని అర్థం కాదని స్పష్టంచేసింది
ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం లేకుండానే 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగానే కొందరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై విమర్శలు �
మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా �
బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారని ఎక్కడా లేదు ఏడాదిలో తొలి సమావేశాన్నే గవర్నర్ ప్రారంభిస్తారు ప్రస్తుత సభ గత సమావేశాలకు కొనసాగింపే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ హైదరాబాద్, న�
రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించే అధికారంగానీ, హక్కుగానీ గవర్నర్కు ఉన్నదా? రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగబద్ధ అధికారిక, నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు సభను సమావేశపరచడం, ఉభయసభల సంయుక్త సమావేశంలో బడ్జెట్
చ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావ�
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్న