తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి నిరసన సెగ తగిలింది. మంగళవారం ధర్మపురం ఆధీనం మఠానికి వెళ్లిన ఆయనకు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ బిల్లు విషయంలో డీఎంకే ప్రభుత్వానికి,
గవర్నర్కు పరిమిత అధికారాలే ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు చాలా పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఒక బిల్లు పార్లమెంట్ రూపొందించిన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నదని గవర్నర్ భావిస్తే.. ఆ బిల్లును రాష
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం
నీట్ బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమన్నది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న త
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దవాఖానల్లో కనీస వసతులు లేవని, యూనివర్సిటీలను ప్రభుత్వం బలహీన పరుస్తున్నదని, డ్
రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి ప్రజా ప్రభుత్వాన్ని గవర్నర్లు ఇబ్బంది పెట్టడం, కేంద్రంలోని రాజకీయ పార్టీకి ఏజెంట్ల మాదిరిగా పనిచేయడమనేది చాలా కాలంగా విమర్శకు గురవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజ
గవర్నర్, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలతో కూడినదే రాష్ట్ర ప్రభుత్వం. ఒకరకంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించేది గవర్నరే. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ గవ�
-గ్రూప్-1 జనరల్ ఎస్సే రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అతిప్రధానమైనది. రాష్ర్టాధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు, అధికారాలు అత్యంత విశేషమైనవి. అందువల్ల గవర్నర్ అధికారాలపై, రాజ్యాంగపరంగా గవర్నర్ స్థానం�
ఫెడరలిజంపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అధికార డీఎంకే కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్ర స్వయంప్రతిపత్తి’ అంటే వేర్పాటువాదం అని అర్థం కాదని స్పష్టంచేసింది