రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలివ్వడం గవర్నర్ల బాధ్యత. రాజ్యాంగ సంక్షోభం
తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. రాష్ర్ట శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులకు రాజముద్ర వేయడం గవర్నర్ విధ
రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, కొన్ని అంశాలను కావాలని వదిలిపెట్టారు. ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించుకుంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించా�
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
Kerala Assembly యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు ఇవాళ కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ ఛాన్సలర్ల పదవి నుంచి గవర్నర్ను తొలగిస్తూ ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారు. గవర్నర్ల స్థానంలో
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న సీపీఐ ఆధ్వర్యంలో రాజ్భ
మోదీ పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. దేశంలో ప్రమాదకర విద్యుత్ బిల్లును రాష్ర్టాలపై రుద్దుతూ, వినియో గదారులపై నెల నెలా కరెంట్ చా�
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదల�
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అందుకు విరుద్ధంగా పని చేస్తూ ఆమె పదవికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ
గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్తో డిసెంబర్ 7న రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్లు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం �