ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. అయితే, వివరాల సేకరణకు వెళ్లిన సిబ్బందికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యా�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ సమస్తం సందేహాలమయంగా మారింది. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు సంధిస్తుండడంతో జనం భయపడుతున్నారు. ప్రశ్నావళిలో రూపొందించిన ప్రశ్నలకు జ�
సాధారణంగా ప్ర భుత్వ పథకాలు ఎవరికి దక్కాలి? ఆయా వర్గా ల్లో అర్హులకు అందాలి!. కానీ, ఈ ప్రభుత్వం లో అందంతా తూచ్..! మీరు కాంగ్రెస్ నాయకులో, కార్యకర్తనో అయ్యుంటేనే వర్తిస్తాయ్!
గ్రామాల్లో రాజకీయ నాయకులు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారథిగా ఉంటూ రాజకీయాలకు అత�
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్మీడియా ఇన్ప్లుయెన్సర్లను యూపీ సర్కారు రంగంలోకి దించనుంది. ఈ మేరకు నూతన సోషల్మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం.. ప్రభుత్వ ప�
ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ సమావేశాన్ని ఎంపీ అ
రైతులను సంఘటితం చేయడం, వారికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడం, నూతన సాగు విధానాలు, వ్యవసాయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలు ఏర్పాటు చేసింద�
ప్రత్యేక పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యేనా? అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు త
AP Cabinet | ఈనెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లోని ఫస్ట్ బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేసే క్రమంలో ప్రభుత్వ పథకాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో కొన్నింటిని పూర్తిగా తొలగించాలని,