AP CM Jagan | ఏపీలో కూటమి నాయకులు కుట్రలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని,ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఏపీ సీఎం వైస్ జగన్ కోరారు.
AP CM Jagan | ఏపీలో మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
AP CM Jagan | ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివా�
అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. ఆయన సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. గిరిజనుల నుంచి అర్జీలను స్వీక�
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సరఫరా పథకాలను ప్ర�
బ్యాంకర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ.. నిర్దేశించిన రుణ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. గురువారం ఐడీవోసీ సమావేశ మందిరంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రు
ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన 75వ భారత గ�
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలో 41మందికి, కేతేపల్లి మండలంలో 33 మందికి, నార్కట్పల్లి మండలంలో 100 మందికి, రామన్నపేట మండలంలో 37 మంది లబ్ధ్ద�
రేషన్ బియ్యం సరఫరా, పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత అధ
నీలగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ఆర్డీఓ కార్�