ఈ నెల 26న అత్యంత పవిత్రమైన దేశ 75వ గణతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కాంగ్రెస్ సర్కారు కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు దుయ్యబట్టారు. ఎర్రుపాలెంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల
నాలుగు కొత్త పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలు బుధవారం రెండోరోజు సైతం గందరగోళంగా జరిగాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధి�
రంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం కొనసాగుతున్న గ్రామసభలు రెండోరోజూ నిరసనలు, నిలదీతల మధ్య సాగాయి. ప్రారంభంలోనే లబ్ధిదారుల ఎంపిక లిస్టులో తమపేర్లు లేవంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగ
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు, వార్డు సభల్లో రెండో రోజు కూడా నిరసనలు, నిలదీతలు కొనసాగాయి. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మ�
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభలు రెండో రోజైన బుధవారం యుద్ధ భూములను తలపించాయి. లబ్ధిదారుల ఎంపికలో లోటుపాట్లు ఉన్నాయంటూ.. అర్హుల పేర్లు జాబితాల్లో లేవంటూ జనం తిరగబడ్డారు. అ�
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి దరఖాస్తును తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. షాద్నగర్ పట్టణంలోని 11, 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలను, సభల వద్ద ఏర్పాటు చేసిన జాబితాల�
Rajesh Reddy | మా ప్రభుత్వంలో మా ఇష్టం. మాకు నచ్చిన వాళ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. అధికారులు వినకుంటే ఆ ఊరిలో ఏ ఒక్క ప్రభుత్వ పథకం అమలు కాదని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సంచ�
జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో పాలనా వ్యవస్థ అయోమయం.. జగన్నాథం అన్నట్లుగా మారింది. అంతర్గతంగా నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలు కొని, ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులు, ప్రభుత్వ పథకా�
ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన ప్రతి లబ్ధిదారుడిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సిరికొండ మండలంలోని రాయిగూడ, పొన్న, సిరికొండలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుభరోసా, రేషన్ కార్డ�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చే�
ప్రభుత్వ పథకాల విధి విధానాలు పారదర్శకంగా ఉండాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి
అధికారుల తప్పిదంతో పేదలకు పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఆన్లైన్ నమోదులో అధికారుల తప్పిదంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు.
‘కాంగ్రెస్ సర్కార్ ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలైనయ్? అమలు కాకపోయినా అయినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నరు?’ అంటూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలి�
ని యోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. అ లంపూర్ చౌరస్తాలోని క్యాంప్ కార్యాలయం లో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబార క్, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ �