కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కార్డులకు మోక్షం కలగడం లేదు. తొలుత ప్రజాపాలన ద్వారా ఆ తర్వాత గ్రామ, వార్డు సభల ద్వార
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నాం, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేస్తామని నిత్యం చెబుతున్న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుకు భిన్నంగ�
రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినకపోతే దాడుల వరకూ వెళ్తుండడం అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్�
హడావుడి హామీలు, ఆర్భాటపు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. ఈ నాలుగు పథక�
కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వడ్డించేటోడు మ నోడైతే బంతిలో ఏ చివరన కూర్చున్నా మన వాటా మ నకు దక్కుతుందన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాడికే ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నా
అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ పథకాలు అందిస్తామని, వాటిని సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిర�
ప్రభుత్వ పథకాలకు తాము అర్హులం కాదా? అని అడిగినందుకు సామాన్యుడిపై ఓ అధికారి బూతుపురాణం అందుకున్నాడు. ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో ప్రభుత్వం ప�
అనర్హులకు ఆత్మీయ భరోసా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని.. మా గ్రామంలో బయటి లీడర్ల పెత్తనం ఏమిటని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తాండూరు ఎమ్మెల్యే మనో హర్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రచ్చరచ్చగా మారింది. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. రాత్రికి రాత్రే అర్హుల పేర్లు తొలగించి జాబితాలు తయారు చేశారంటూ ప్రజానీకం మండిపడింది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడ�
ప్రజాస్వామ్య, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక వ్యవస్థల పునాదులపై మన రాజ్యాంగం రూపుదిద్దుకున్నదని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు రాజ్యాంగ ఫలాలు అందిస్తూ దా�