ప్రభుత్వ పథకాల అమలులో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మ
పల్లెబాటలో టీపీసీసీ రాష్ట్ర నేతకు నిరసన సెగ తగిలింది. సంక్షేమ పథకాలు ఏమయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిని గిరిజనులు నిలదీశారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య�
ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, కార్యక్రమాలు పక్కాగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె.హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేటలోని సమీకృత కలెక్�
కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటించింది. ఈ చర్య సమానత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా దివ్యాంగ�
ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్
కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కార్డులకు మోక్షం కలగడం లేదు. తొలుత ప్రజాపాలన ద్వారా ఆ తర్వాత గ్రామ, వార్డు సభల ద్వార
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నాం, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేస్తామని నిత్యం చెబుతున్న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుకు భిన్నంగ�
రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినకపోతే దాడుల వరకూ వెళ్తుండడం అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్�
హడావుడి హామీలు, ఆర్భాటపు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. ఈ నాలుగు పథక�
కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వడ్డించేటోడు మ నోడైతే బంతిలో ఏ చివరన కూర్చున్నా మన వాటా మ నకు దక్కుతుందన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాడికే ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నా
అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ పథకాలు అందిస్తామని, వాటిని సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిర�