గూగుల్ ఎర్త్ ద్వారా కేఎంఎల్ మ్యాప్ల నివేదికలను సిద్ధం చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గూగుల్ ఎర్త్ కేఎంఎల్ ద్వారా గుర్తించనున్నా�
నిమ్జ్ ప్రాజెక్టుకు భూ ములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తే 15 రోజుల్లోనే పరిహారం అందజేస్తామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం హద్నూర్ గ్రామ పంచాయతీ కా
రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) సంచలనం సృష్టించింది. అయితే, ఈ హడావుడిలో ప్రజలు వేస్తున్న కొన్ని �
గూగుల్ మ్యాప్లోనూ ప్రభుత్వ భూముల వివరాలు గుర్తించవచ్చు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ఎంపిక చేసి ప్రణాళికను సిద్ధం చేశారు.
మెరుపు వేగంతో విలువైన భూముల్లోకి చొరబడితే గానీ అధికారులు తేరుకునేలా లేరు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందనే విమర్శలతో హెచ్ఎండీఏ అధికారులు కదిలారు.
రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేందుకు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్�
జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎకువ పరిహారం వస్తుం దో అంత మొత్తం రైతులకు దకేలా చూడాలని చెప్పారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, గొల్లపల్లి గ్రామాల శివార్లలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు తమ సొంత కష్టార్జితంలా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్లోని సర్వే నం.100, 101లో ఇటీవల పెద్ద ఎత్తున ఆక్రమ
ఒకటి కాదు, రెండు కాదు ఒకే చోట వందలాది ఎకరాలు.. అందులోనూ అవి ప్రభుత్వ భూములు. కొన్నేళ్లుగా సుప్రీం కోర్టులో వివాదం..ఆ భూములపై స్టేటస్కో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు..
కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఫలితంగా వేల కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ప్రజలు ఆ భూముల్లో జెండా పాతేస్తున్నారు. మ�
మియాపూర్ స్టాలిన్ నగర్లోని సర్వే నం. 100, 101లో ఉన్న ప్రభుత్వ భూమిలోకి ఎవరు రావొద్దని , ఆక్రమణలకు యత్నిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. ఇండ్ల స్థలాలివ్వాలంటూ శనివారం వేల సం�
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ రక్షణ బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహ�
భూ కబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ.. సోమవారం కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్ నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్ జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇతర నాయకులతో కలిసి నిరస�