జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. షేక్పేట మండల పరిధిలోని సర్వేనంబర్ 403లో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి, జూబ్లీహిల్స్ రోడ్ నం. 69 ఎఫ్కు మధ్య స
చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లో కందుకూరు డివిజన్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూ ములపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా ని�
భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో బాధిత మహిళ హల్చల్ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన గోకారిబీకి 416
తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుడిసెవాసులు ములుగు జిల్లా వాజేడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వాజేడు మండలంలోని మండపాక గ్రామ శివారులో ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు గుడిసెలు వేసుకొని �
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గృహకల్ప పక్కన గల ప్రభుత్వ స్థలంలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రే సంబంధిత ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
ఫార్మా విలేజ్ కోసం మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను మెదక్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధ
ప్రభుత్వ, సీలింగ్ భూముల గూగుల్ మ్యాపింగ్ను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్కారు స్థలాలను గుర్తించి గూగుల్ మ్యాప్లో నమోదు చే
ప్రభుత్వ భూమి కబ్జాపై గణపురం రెవెన్యూ అధికారులు కదిలారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాతిన రాళ్లను తొలగించారు. మండలంలోని గాంధీనగర్-మైలారం గ్రామాల మధ్య 204 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేస�
గణపురం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. పదేళ్ల కాలంలో స్తబ్ధుగా ఉండి ప్రస్తుతం ఓ ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల�
ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములను కాజేసేందుకు అధికారులు నకిలీ పత్రాలు సృష్టించి రంగం సిద్ధం చేశారు. ఇళ్లులేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలకు న్యాయం చేసే ఉద్ద�
రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. చివరకు గుట్టలను సైతం వదలడం లేదు. ఫలితంగా జిల్లాలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలో కరిగిపోతు
కొందరు భూ బకాసరులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నరనడానికి ఇదే చక్కని ఉదాహరణ. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని(గ్రామ కంఠం) ఆక్రమించేందుకు కొందరు కబ్జాదారులు యత్ని�
జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావ�